తెలుగు రాష్ట్రాల్లో 'నో క్యాష్', నెల కష్టాలేనా?: నిధులు ఇతర రాష్ట్రాలకు తరలింపు!
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు! హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు ఏ ఏటీఎం సెంటర్కు వెళ్లినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాదాపు ఇరవై రోజులుగా ఇదే పరిస్థితి.
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు! హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు ఏ ఏటీఎం సెంటర్కు వెళ్లినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాదాపు ఇరవై రోజులుగా ఇదే పరిస్థితి.
ఇందుకు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇతర రాష్ట్రాలకు తరలించడమే కారణమని అంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు తరలించారని, అందుకే నోట్ల కష్టాలు మళ్లీ వచ్చాయంటున్నారు.

మరో నెల రోజుల పాటు ఈ నోట్ల కష్టాలు ఉండే అవకాశముందని అంటున్నారు. బ్యాంకుల్లోను డబ్బు కొరత ఉంటోంది. డిపాజిట్లు 60 శాత మేర తగ్గాయి. వీటి కారణంగా నోట్ల కష్టాలు మరోసారి వచ్చాయి.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications