ర్యాష్ డ్రైవింగ్:నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీ అరెస్టు
మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ పాదచారులను ,భయభ్రాంతులకు గురిచేసిన సిని నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయనను అరెస్టు చేశారు.
హైదరాబాద్:మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసిన సినీ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయయుడు కిరిటీ పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
ఫిలింనగర్ రోడ్డు నంబర్ -10లో నివసించే పరుచనచి కిరిటీ బిటెక్ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు పరుచూరి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించాడు.

కొద్దిరోజుల నుండి తన ఫార్చ్ నర్ కారు ( కారు ఎపి 09 సివీ 2929) లో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బంది కల్గిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ విషయమై పోలీసులు నిఘా పెట్టారు. సిసీ పుటేజీల ఆధారండా కిరిటీ ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున జుబ్లిహిల్స్ చౌరస్తాలో పోలీసులు నిఘావేసి మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న వాహానాన్ని ఆపారు. ఈ వాహనాన్ని కిరిటీ నడుపుతున్నాడు.కిరిటీని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications