ప్రపంచ తెలుగు మహాసభలకు ఎన్టీఆర్ సెగ: గుండు గీయించుకుని నిరసన
Recommended Video

విజయవాడ: ప్రపంచ తెలుగు మహాసభలకు ఎన్టీఆర్ పేరుతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయకపోవడంపై దివంగత ఎన్టీ రామారావు అభిమానులు శుక్రవారం తమ నిరససను వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్వాగత ద్వారం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన అభిమానులు గరికపాడు దగ్గర గుండు గీయించుకుని నిరసనను తెలిపారు.

తెలుగుకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత కల్పించిన ఎన్టీ రామారావును ప్రపంచ తెలుగు మహాసభల్లో విస్మరించారని ఎన్టీఆర్ అభిమానులు విమర్శించారు.. కనీసం ఎన్టీఆర్ ఫోటోను కూడా ఎక్కడా లేకుండా చేశారని ఆరోపించారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించలేదని సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు రాకపోవచ్చుననే ఉద్దేశంతో ఆహ్వానం పంపలేదని అంటున్నారు. అయితే వచ్చినా రాకున్నా ఆహ్వానం పంపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని అంటున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications