దళిత విద్యార్థినికి వేధింపులు: శాస్త్రవేత్త అరెస్ట్
ఃహైదరాబాద్: దళిత విద్యార్థినిని వేధించారనే ఆరోపణలపై హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (నిన్) శాస్త్రవేత్త భాస్కరాచారిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో మే 18న భాస్కరాచారిపై కేసు నమోదైందని, విచారణ జరిపి అన్ని ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. భాస్కరాచారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు కాచిగూడ ఏసీపీ నర్సయ్య తెలిపారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications