హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మజ్లిస్‌లోకి చేరికలు, మహారాష్ట్ర నుండి.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీతారాం భాగ్ వాల్మికీ నగర్‌కు చెందిన పలువురు నేతలు నాయకులు మజ్లిస్ పార్టీలో చేరారు. సుందర్ సింగ్ రాజేష్ సింగ్ పాపాలాల్, రాజు సింగ్, ముఖేష్ సింగ్, బీ గోపాల్ సింగ్ తదితరులు మజ్లిస్ తీర్థం పుచ్చుకున్నారు.

మజ్లిస్ పార్టీ శాసన సభా పక్షనేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో వీరు బుధవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మరోవైపు, మహారాష్ట్రకు చెందిన బుల్దానా నుండి వచ్చిన పలువురు మజ్లిస్ పార్టీ శాసన సభా పక్షనేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీని దారుసలేంలోని పార్టీ కార్యాలయంలో కలిశారు.

మజ్లిస్ పార్టీలోకి

మజ్లిస్ పార్టీలోకి

సీతారాం భాగ్ వాల్మికీ నగర్‌కు చెందిన పలువురు నేతలు నాయకులు మజ్లిస్ పార్టీలో చేరారు. సుందర్ సింగ్ రాజేష్ సింగ్ పాపాలాల్, రాజు సింగ్, ముఖేష్ సింగ్, బీ గోపాల్ సింగ్ తదితరులు మజ్లిస్ తీర్థం పుచ్చుకున్నారు.

బుల్దానా

బుల్దానా

మహారాష్ట్రకు చెందిన బుల్దానా నుండి వచ్చిన పలువురు మజ్లిస్ పార్టీ శాసన సభా పక్షనేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీని దారుసలేంలోని పార్టీ కార్యాలయంలో కలిశారు.

అసదుద్దీన్

అసదుద్దీన్

మజ్లిస్ పార్టీ శాసన సభా పక్షనేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీని దారుసలేంలోని పార్టీ కార్యాలయంలో కలిసి మాట్లాడుతున్న ఓ వృద్ధుడు.

మజ్లిస్ పార్టీలోకి

మజ్లిస్ పార్టీలోకి

మజ్లిస్ పార్టీ శాసన సభా పక్షనేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో సీతారాం భాగ్ వాల్మికీ నగర్‌కు చెందిన పలువురు బుధవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

English summary

 Photos of joinings in MIM on November 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X