ఖమ్మంలో గర్భిణికి దారుణ అనుభవం: నిలబడే ప్రసవం, శిశువు మృతి
ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం నాగమణి అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. డెలివరీకి 20వ తేదీ సమయం ఇచ్చారు. నొప్పులు అలాగే వస్తాయని డాక్టర్లు చెప్పారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం నాగమణి అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. డెలివరీకి 20వ తేదీ సమయం ఇచ్చారు. నొప్పులు అలాగే వస్తాయని డాక్టర్లు చెప్పారు.
నొప్పుల బాధ ఎక్కువ అవుతుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. పడకలు ఖాళీ లేవంటూ ఓ బల్లపై కూర్చోబెట్టారు. తనను చూడాలని డాక్టర్లు, నర్సులకు చెప్పినా పట్టించుకోలేదని అంటున్నారు.

అర్ధరాత్రి నొప్పులు పెరిగాయి. చుట్టూ ఎవరూ లేరు. ఎవరైనా సాయం చేస్తారేమోనని లోపలకు వెళ్లేందుకు బల్లపై నుంచి కిందకు దిగింది. ఆమె అలా నిల్చొని ఉండగానే ప్రసవం అయింది.
అప్పుడు అక్కడకు వచ్చిన వైద్యులు శిశువుకు వైద్యం అందించారు. అయినా శిశువు నేలకు తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైద్యులు, సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్ ఎదుట ఆందోళన చేపట్టారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications