ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చే తేదీ ఖరారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 26వ తేదీన హైదరాబాద్ రానున్నారు. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. అలాగే రామగుండలో ఏర్పాటు చేసిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఎరువుల కర్మాగారాన్ని కూడా ఆయన హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహించబోతున్నారు.
అధికారిక కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా నరేంద్రమోడీ పాల్గొనబోతున్నారు. తెలంగాణకు పార్టీ నేతలతో కీలక సమావేశం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడానికి తెలంగాణ బీజేపీ శాఖ సన్నాహాలు చేసుకుంటోంది.

భారతీయ జనతాపార్టీ సీనియర్ నేతలంతా తెలంగాణ బాటలో పయనిస్తున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షా బహిరంగసభల్లో పాల్గొని వెళ్లారు. ఇప్పుడు ప్రధానమంత్రి వంతు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకు తగ్గట్లుగా రాష్ట్రంలో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రధానమంత్రి కూడా హైదరాబాద్ వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనపడుతోంది.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications