‘హైదరాబాద్ డాగ్’ను తప్పించండి: అప్పటి జేడీ లక్ష్మీనారాయణపై కుట్ర కోణం
హైదరాబాద్: సీబీఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో లక్ష్మీనారాయణ చాలా కేసులను ఓ కొలిక్కి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ సమయంలో జరిగిన ఓ కీలక పరిణామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఎమ్మార్ కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు రాజేంద్రప్రసాద్ను సీబీఐ కేసు నుంచి తప్పించడానికి ఆయన కుమారుడు కోనేరు ప్రదీప్ మాంసం ఎగుమతిదారు ఖురేషీ ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా కేసు గురించి, సీబీఐ దర్యాప్తు అధికారుల గురించి ఫోన్లో నేరుగా ప్రస్తావించకుండా సంకేత భాషను ఉపయోగించడం గమనార్హం.

ఎమ్మార్ కేసు దర్యాప్తు సందర్భంగా అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ (లక్ష్మీనారాయణ)ను 'హైదరాబాద్ డాగ్'గా పేర్కొన్నారు. కేసు నుంచి ఆయనను తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వాళ్ల మాటలు సాగాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
ఖురేషీ హవాలా లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఢీల్లీ ఈడీ అధికారులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కోనేరు ప్రదీప్ నివాసంలో దాడులు చేసి బ్లాక్బెర్రీ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ ద్వారా జరిగిన సంభాషణల్లో ఈ విషయాలు వెల్లడైనట్లు ఈడీ పేర్కొంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications