9వ తరగతి అమ్మాయిని కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..
హయత్ నగర్లో తొమ్మిదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులకు స్థానికులు దేహశుద్ధి చేశారు.
హైదరాబాద్: హయత్ నగర్లో తొమ్మిదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులకు స్థానికులు దేహశుద్ధి చేశారు.

హైదరాబాదులోని హయత్ నగర్ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని చూసిన ఇద్దరు కారు డ్రైవర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు.
అప్పుడు వారిద్దరు మద్యం మత్తులో ఉన్నారు. నిందితులిద్దరిని శ్రీకాంత్, రమేష్లుగా గుర్తించారని తెలుస్తోంది. విషయం తెలిసిన స్థానికులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications