వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్: 9మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటుకు రేవంత్ రెడ్డి డిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో లాభదాయక పదవులు అనుభవించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఇరవై మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారని, వీరిని కూడా అలాగే ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంటరీ సెక్రటరీలుగా కొనసాగారని చెప్పారు.

Revanth Reddy demands 9 TRS MLAs disqualification

లాభదాయక పదవుల్లో కొనసాగినందున వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లాభదాయక పదవుల్లో కొనసాగారని చెప్పారు.

English summary
Telangana Congress leader and Kodangal MLA Revanth Reddy demanded 9 TRS MLAs disqualification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X