రేవంత్ కుటుంబంలో విషాదం: వెంటనే ఖమ్మం నుంచి తిరుగుపయనం
తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మృతి చెందారు.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మృతి చెందారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రేవంత్ విషయం తెలిసిన వెంటనే తిరుగుపయనమయ్యారు.
శుక్రవారం ఖమ్మం జిల్లా మార్కెట్టు యార్డులో గిట్టుబాటు ధర లభించడం లేదంటూ రైతులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మార్కెట్ యార్డులోని పలు వస్తువులను కూడా రైతులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో వారిపై లాఠీ ఛార్జీ కూడా చేయాల్సి వచ్చింది.

అయితే, తీవ్ర ఆందోళనలో ఉన్న సదరు రైతులను పరామర్శించడానికి టీడీపీ నేత రేవంత్ రెడ్డి శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. అయితే, అదే సమయంలో తన సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మృతి చెందిందన్న వార్త తెలియడంతో రేవంత్ రెడ్డి మళ్లీ ఖమ్మం నుంచి వెనుతిరిగారు. అయితే, తిరుపతి రెడ్డి కుమార్తె మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications