కేసీఆర్ నిర్లక్ష్య పాలన: పోరాబాట చేపడ్తామన్న రేవూరి
వరంగల్: రైతు పోరుబాటకు విశేష స్పందన లభించిన నేపథ్యంలో.. ఆ స్ఫూర్తితో విద్యార్థుల పోరుబాటను చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్ 9న అర్బన్ జిల్లా కేంద్రం నుంచి చేపట్టే కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు తెలునాడు విద్యార్థి ఫ్రంట్(టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యకక్షుడు మధుసూదన్రెడ్డి, తెలుగు యువత నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.
విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, ఫలితంగా దళిత, నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ప్రకాష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల పోరుబాటను ఎక్కడి నుంచి మొదలు పెట్టేది త్వరలోనే ప్రకిస్తామన్నారు.
విద్యార్థుల సమస్యలపై పోరాలు చేస్తున్న ఇతర విద్యార్థి సంఘాలు, సంస్థలను కూడా కలుపుకొని పోతామన్నారు.
విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీనత వైఖరి కారణంగా విద్యార్థులతోపాటు విద్యా సంస్థలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ పోరుబాటలో విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా భాగస్వామ్యం కావాలని ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications