భారీ స్కాం: గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల రూ.5కోట్ల సొమ్ము మాయం
రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల్లో నుంచి నగదు మాయమైంది.
సుమారు యాభై మంది ఖాతాదారులకు చెందిన రూ.5కోట్లు గల్లంతైనట్లు సిబ్బంది గుర్తించారు. ఈ విషయం తెలిసిన బాధిత ఖాతాదారులు బ్యాంక్ వద్ద ఆందోళన చేశారు.

ప్రస్తుతం బ్యాంక్లో శాఖపరమైన ఆడిటింగ్ జరుగుతుండగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్లో జరిగిన అవకతవకలపై బాధ్యులను గుర్తించేందుకు శాఖపరమైన విచారణ ప్రారంభించారు.
మరోవైపు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో బ్యాంక్లో క్యాషియర్గా పనిచేసిన జైపాల్రెడ్డిని ప్రధాన నిందితునిగా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications