ఆర్టీసీ బస్సులో మంటలు: పరుగులు తీసిన జనం (ఫోటోలు)
హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో ప్యాట్నీ వద్ద రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బస్సులో మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.