చెన్నమనేనిపై పిటిషన్: సుప్రీంలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్లోకి కృష్ణమూర్తి
ఢిల్లీ: వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేశ్పై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. చెన్నమనేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హుడని పిటిషన్ తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి పిటిషన్ వేశారు.
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పిటిషన్ వేశారు. దీనిని ధర్మాసనం కొట్టేసింది. ద్వంద పౌరసత్వం కేసు ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెన్నమనేని ఓటు వేయడానికి అనర్హుడంటూ టీడీపీ నేతలు వాధించారు.

టీఆర్ఎస్లోకి బెయినపల్లి కృష్ణమూర్తి
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోయినపల్లి కృష్ణమూర్తి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడే నాయకుడిగా మిగిలిపోతాడన్నారు. శత్రువుపై ఎల్లప్పుడూ పైచేయిగా ఉండాలన్నారు. అందరూ ఐక్యంగా ఉంటే రాజకీయాల్లో విజయం వరిస్తుందన్నారు. జిల్లాలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications