చికిత్స కోసం వస్తే.. గాంధీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే భార్యకు షాక్
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని నిర్లక్ష్యంపై పలుమార్లు విన్నాం. మరోసారి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈసారి ఏకంగా ఎమ్మెల్యే భార్యను పట్టించుకోలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని నిర్లక్ష్యంపై పలుమార్లు విన్నాం. మరోసారి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈసారి ఏకంగా ఎమ్మెల్యే భార్యను పట్టించుకోలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి భార్య సుజాత తన సోదరుడి కుమారుడిని చికిత్స కోసం మంగళవారం గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అక్కడ సిబ్బంది పట్టించుకోలేదు.

దీంతో ఎమ్మెల్యే భార్యనే వీల్ ఛైర్ తీసుకొచ్చి అతడిని కూర్చోబెట్టి ఆసుపత్రిలోకి తీసుకు వెళ్లారు. ఒక ఎమ్మెల్యే భార్య పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగుల బంధువులు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications