ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్: ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య..
హైదరాబాద్: పరీక్షల్లో ఎక్కడ ఫెయిల్ అవుతామోనన్న భయంతో కొందరు.. తక్కువ మార్కుల రావడాన్ని అవమానంగా భావించి మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి.
శుక్రవారం నాడు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల నేపథ్యంలో.. ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో నాలుగు సంఘటనలు హైదరాబాద్లో చోటు చేసుకున్నవే కాగా.. ఒక సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.

కాచిగూడకు చెందిన నీరవ్ మార్షు(18) సెకండియర్ లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే.. నీరవ్ పాస్ అయి ఉండటం గమనార్హం.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నీరవ్ జీవితాన్ని బలితీసుకుంది. సెయింట్ ఫ్రాన్సిస్ క్సేవియర్ జూనియర్ కాలేజీలో ఇతను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఇక వనస్థలిపురంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆచంట వందన(16) ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బైపీసీలో తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో శుక్రవారం ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications