మసాజ్ ముసుగులో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, ఆదిత్య అరెస్ట్
మసాజ్ సెంటర్ ముసుగులో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో పరారీలో ఉన్న నిందితుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు.
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో పరారీలో ఉన్న నిందితుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు.
చిత్తూరుకు చెందిన పాపగారి ఆదిత్య హైదరాబాద్ వలసవచ్చి మాదాపూర్లో ఉంటున్నాడు. రాయదుర్గం, మాదాపూర్, సోమాజిగూడ, బంజారహిల్స్, దిల్సుఖ్నగర్, కొంపల్లి ప్రాంతాల్లో ఏడు స్పా కేంద్రాలను ఏర్పాటు చేశాడు.

అక్కడ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. థాయ్లాండ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలనుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గతనెల 19న పోలీసులు స్పా కేంద్రాల్లో దాడులు నిర్వహించినప్పుడు గుర్తించారు.
ప్రధాన నిందితుడైన ఆదిత్య పరారీలో ఉండగా చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించారు.
More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications