కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఓ బిందువు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, అందులో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ బిందువు లాంటి వాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సోమవారం అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, అందులో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ బిందువు లాంటి వాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సోమవారం అన్నారు.
ఎందరో మహామహులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిక పెద్ద విశేషం ఏమీ కాదని చెప్పారు. తమ పార్టీని ఎవరూ ఓడించలేరన్నారు. రానున్న ఎన్నికల్లో తాము గెలుస్తామన్నారు.

రాష్ట్రంలో తమ సర్కార్ చేపడుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తాము అమలులోకి తెచ్చిన పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాంకు పార్టీ పెట్టాలని ఉందని, ఆయన పార్టీ పెట్టినా నష్టం లేదన్నారు.
More From
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications