మంచి సందేశం ఉన్న చిత్రాలు రావాలి
Recommended Video

ఈ మధ్య సినిమాల్లో మెసేజ్ ఉండట్లేదు...?
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహా సభల కోసం రవీంద్రభారతి వేదికగా ఘనంగా ఏర్పాట్లు చేసారు ఈ సందర్బాన్ని పురస్కరించి సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రవీంద్రభారతిలోని కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు,
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మామిడి హరికృష్ణ భాష సాంస్కృతిక డైరెక్టర్నీ అభినందిస్తూ, తెలుగు భాష తల్లి భాష, ఈరోజు పిల్లలు తెలుగుని పట్టించుకోవట్లేదు, తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు.
ఇలాంటి తరుణంలో తల్లితండ్రులే తెలుగును నేర్పించాలి తలసాని అన్నారు. రవీంద్రభారతిలోని పైదిజయారాజ్ ప్రివ్యూ ధియేటర్ కొత్త సిని మేకర్స్ కోసం నిర్మించిది మంచి సందేశమున్న సినిమాలు రావాలి, ఇప్పుడు ఒక్క సినిమాల్లో కూడా మెస్సేజ్ ఉండట్లేదు, సందేశాత్మక చిత్రాలకు ప్రభుత్వం సహాయం చేస్తుంది అని అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications