ఇంటి ఓనర్ వేధింపులకు టెక్కీ భార్య ఆత్మహత్య
హైదరాబాద్ కూకట్ పల్లిలోని శ్రీనివాస నగర్ కాలనీలో దారుణ జరిగింది. ఇంటి యజమాని లైంగిక వేధింపులతో సుజాత అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి యజమాని ప్రసన్న కుమార్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోడ, తలుపులపై ఆమె రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్నకుమార్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని పేర్కొంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications