భారత పాకిస్తాన్ సరిహద్దును సందర్శించిన 9ఏళ్ళ బాలుడు, కారణమిదే
9 ఏళ్ళ రవికరణ్ రెడ్డి అనే బాలుడు ఇండియా-పాకిస్తాన్ సరిహద్దును సందర్శించారు. ఈ సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్లు చేసే విధులను ఆయన ప్రశంసిస్తూ లేఖ కూడ రాశారు.
హైదరాబాద్: 9 ఏళ్ళ రవికరణ్ రెడ్డి అనే బాలుడు ఇండియా-పాకిస్తాన్ సరిహద్దును సందర్శించారు. ఈ సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్లు చేసే విధులను ఆయన ప్రశంసిస్తూ లేఖ కూడ రాశారు.
సరిహద్దుల్లో భారత జవాన్లు ప్రదర్శించే సాహసాలను ప్రశంసిస్తూ స్థానిక తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసి స్పూర్తిని పొందారు రవికరణ్ రెడ్డి.

హైద్రాబాద్ లో నిజాంపేటకు చెందిన రవికరణ్ రెడ్డి స్థానిక దినపత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా బిఎస్ఎఫ్ జవాన్లను ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ బిఎస్ఎఫ్ డిజి కె.కె. శర్మకు లేఖ రాశాడు.
సరిహద్దుల్లో పహరా కాస్తూ బిఎస్ఎఫ్ జవాన్లే నిజమైన హీరోలంటూ ఆయన ఆ లేఖలో ప్రశంసలు కురిపించారు.ఈ లేఖలను చదివిన బిఎస్ఎప్ డిజి కెకె శర్మ రవికరణ్ రెడ్డి కుటుంబాన్ని సరిహద్దులోకి రావాలని ఆహ్వనించారు.
రాజస్థాన్ లోని జైస్మెలేర్ ప్రాంతంలోని పాకిస్తాన్ -ఇండియా సరిహద్దులో నాలుగు రోజుల పాటు గడిపారు ఈ కుటుంబ సభ్యులు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications