తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. 2014లో ఈ స్థానం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి 48,397 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రాంరెడ్డికి 37,341 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications