చిన్నారెడ్డిపై దాడి: గవర్నర్కు ఫిర్యాదు(పిక్చర్స్)
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.
మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్కుమార్, పార్టీ నాయకులు పలువురు రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలిశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నారెడ్డి వెళ్ళినప్పుడు స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడి చేసినట్లు వారు గవర్నర్కు చెప్పారు.

గవర్నర్కు నేతల ఫిర్యాదు
తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.

గవర్నర్కు నేతల ఫిర్యాదు
మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్కుమార్, పార్టీ నాయకులు పలువురు రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలిశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

గవర్నర్కు నేతల ఫిర్యాదు
మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నారెడ్డి వెళ్ళినప్పుడు స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడి చేసినట్లు వారు గవర్నర్కు చెప్పారు.

గవర్నర్కు నేతల ఫిర్యాదు
తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.

గవర్నర్కు నేతల ఫిర్యాదు
తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications