గజ్వేల్లో గులాబీ బాస్ జోరు.. కేసీఆర్ అధిక్యం ఎంతంటే..
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్లో ఘన విజయం సాధించారు. ఓటింగ్కు ముందు తన ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి నుంచి గట్టిపోటి ఎదుర్కొన్న కేసీఆర్కు ప్రజలు అండగా నిలిచారు. గజ్వేల్లో ఇన్ఛార్జిగా హరీష్ రావు ఎత్తుగడలు అనుకూలంగా మారడంతో కేసీఆర్ విజయం చేకూరింది.
తాజా ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ 51 వేల మెజారిటీతో గెలుపు సాధించారు. కేసీఆర్ కుటుంబంలోని హరీష్ రావు సిద్ధిపేటలో, కేటీఆర్ సిరిసిల్లాలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకొన్నారు.


More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications