కేంద్రానికి తెలంగాణ సహకరిస్తుంది
హైదరాబాద్: నల్లధనం నిర్మూలనకు కేంద్రం నిజంగా చర్యలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో హసీబ్ ఖాన్ స్మారకంగా నిర్వహించిన ముషాయిరా కార్యక్రమంలో రామన్న పాల్గొని మాట్లాడారు. నల్లధనం బీజేపీ, శివసేన పార్టీ అగ్రనేతల వద్దే ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ పార్టీలో అసమ్మతి కుమ్మలాటలో భాగంగా వారి మధ్య విభేదాలతోనే నల్లధనం బయటకు తెచ్చేందుకు ప్రధాని చర్యలు తీసుకున్నటు అనిపిస్తుందన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications