అద్దెకు తెలంగాణ జైళ్ళు: ఒక్కో ఖైదీకీ రూ.10వేలు
తెలంగాణ జైళ్ళ శాఖ వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఒకరోజుకు సంగారెడ్డి జైల్లో రూ.500 చెల్లిస్తే గడిపే అవకాశం కల్పించింది. అయితే ఇతర రాష్ట్రాలు కోరుకొంటే తమ రాష్ట్రంలోని జైళ్ళను అద్దెకు.
హైదరాబాద్: తెలంగాణ జైళ్ళ శాఖ వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఒకరోజుకు సంగారెడ్డి జైల్లో రూ.500 చెల్లిస్తే గడిపే అవకాశం కల్పించింది. అయితే ఇతర రాష్ట్రాలు కోరుకొంటే తమ రాష్ట్రంలోని జైళ్ళను అద్దెకు ఇవ్వనున్నట్టు జైళ్ళ శాఖ ప్రకటించింది.
నార్వే తరహలోనే తెలంగాణలో కూడ జైళ్ళు అద్దెకు ఇవ్వనున్నట్టు జైళ్ళ శాఖ డీజీపీ వీకే సింగ్ ప్రకటించారు. బీహర్, ఉత్తర్ ప్రదేశ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖైదీలకు జైళ్ళు సరిపోవడం లేదు.

ఇతర రాష్ట్రాలకు చెందిన ఖైదీలకు తెలంగాణ జైళ్ళలో ఆశ్రయం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఒక్కో ఖైదీకి నెలకు రూ.10 వేలను అద్దెను వసూలు చేస్తామని ఆయన చెప్పారు.
దీని ద్వారా జైళ్ళశాఖకు ప్రతి ఏటా 25 కోట్లు ఆదాయం రానుందని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే ఇప్పటికే మెదక్ జిల్లాలోని సంగారెడ్డి జైలు పర్యాటక ప్రదేశంగా మారింది.
ఈ జైలులో ఒక్కరోజు గడపాలంటే రూ.500 చెల్లించాల్సింది. ఇదే తరహలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఖైదీలకు జైళ్ళను అద్దెకు ఇవ్వనుంది జైళ్ళ శాఖ.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications