మరోసారి వాట్సాప్ ద్వారా పేపర్ లీకేజీ కలకలం, ఇద్దర్ని పట్టుకున్న పోలీసులు
జగిత్యాల: తెలంగాణలో మరోసారి పదో తరగతి పేపర్ లీకేజీ కలకలం చోటు చేసుకుంది. గురువారం నాడు జగిత్యాలలో మ్యాథ్స్ పేపర్ లీక్ చేస్తుండగా పోలీసులు కొందరిని పట్టుకున్నారు.
రెండు రోజుల క్రితమే ఇంగ్లీష్ పేపర్ లీక్ కలకలం చెలరేగింది. అదిలాబాద్, వనపర్తిలలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు జగిత్యాలలో మ్యాథ్స్ పేపర్ లీకేజి కలకలం చోటు చేసుకుంది.

వాట్సాప్ ద్వారా పేపర్ లీక్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారయ్యారు. పట్టుకున్న వారి నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications