కెసిఆర్ మెప్పుకోసం.. అలాంటి గ్రామాల వెతుకులాటలో నాయకులు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో దీనిని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో పలువురు టిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు త్వరగా అభివృద్ధి అయ్యే గ్రామాలను లేదా బాగా ఉన్న గ్రామాలను దత్తత తీసుకునే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాము దత్తత తీసుకున్న గ్రామాలను త్వరగా అభివృద్ధి చేయడం లేదా అభివృద్ధి జరగడం ద్వారా తాము ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిలో పడవచ్చునని పలువురు భావిస్తున్నారంటున్నారు.

ఒక్కో మంత్రి కనీసం ఐదు గ్రామాలను దత్తత తీసుకోవాలని,క ఒక్కో ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అదేవిధంగా ఎమ్మెల్సీ సొంత గ్రామాన్ని లేదా జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెబుతున్నారు.
గ్రామాలను దత్తత తీసుకునేందుకు టిఆర్ఎస్ నాయకులు గ్రామాల వెతుకులాటలో పడ్డారని అంటున్నారు. 'బాగా' ఉన్న గ్రామాలను దత్తత తీసుకొని, త్వరగా అభివృద్ధిని చూపించడం ద్వారా కెసిఆర్ కళ్లల్లో పడాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాల నాయకుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications