నిరుద్యోగులకు నైపుణ్యం పెంచుతాం: దత్తాత్రేయ
నిరుద్యోగ యువతలో ఉద్యోగ సంబంధిత నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులను వెచ్చిస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ పధకం కోసం రూ.110 కోట్లు కేటాయించామని, మళ్లీ కొత్తగా మరో రూ.193 కోట్లను కేంద్ర మంజూరు చేసేందుకు సిద్దంగా ఉందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నిజాం కళాశాలలో ఆలిండియా ఈఎస్ఐసీ బోరు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కెదిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.
More From
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications