తల్లిసహాకారంతో పిల్లలపై అత్యాచారం చేస్తోన్న నిందితులు
రంగారెడ్డి :ముక్కుపచ్చలారని పసిపిల్లలు. వారిని మృగాళ్ళు దారుణంగా అత్యాచారం చేస్తున్నారు. ఈ నిందితులకు స్యయంగా తల్లే సహాకరించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో ని లక్ష్మీగూడలో ఈ దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటన చాల ఆలస్యంగా వెలుగుచూసింది.లక్ష్మీగూడలోని కవల పిల్లలు నాలుగో తరగతి చదువుతున్నారు.

కొంతకాలంగా ఈ కవలలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ నిందితులకు స్వయంగా తల్లే సహాకరిస్తోందని భాదితులు చెప్పారు.
ప్రతిరోజు తమపై అత్యాచారం జరుగుతున్నట్టు స్కూల్లో ఉపాధ్యాయులకు పిల్లలు చెప్పారు. వెంటనే ఉపాధ్యాయుడు ఆ పిల్లలను బాలల సంరక్షణ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications