తల్లిసహాకారంతో పిల్లలపై అత్యాచారం చేస్తోన్న నిందితులు
రంగారెడ్డి :ముక్కుపచ్చలారని పసిపిల్లలు. వారిని మృగాళ్ళు దారుణంగా అత్యాచారం చేస్తున్నారు. ఈ నిందితులకు స్యయంగా తల్లే సహాకరించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో ని లక్ష్మీగూడలో ఈ దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటన చాల ఆలస్యంగా వెలుగుచూసింది.లక్ష్మీగూడలోని కవల పిల్లలు నాలుగో తరగతి చదువుతున్నారు.

కొంతకాలంగా ఈ కవలలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ నిందితులకు స్వయంగా తల్లే సహాకరిస్తోందని భాదితులు చెప్పారు.
ప్రతిరోజు తమపై అత్యాచారం జరుగుతున్నట్టు స్కూల్లో ఉపాధ్యాయులకు పిల్లలు చెప్పారు. వెంటనే ఉపాధ్యాయుడు ఆ పిల్లలను బాలల సంరక్షణ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications