Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తల్లిసహాకారంతో పిల్లలపై అత్యాచారం చేస్తోన్న నిందితులు

రంగారెడ్డి :ముక్కుపచ్చలారని పసిపిల్లలు. వారిని మృగాళ్ళు దారుణంగా అత్యాచారం చేస్తున్నారు. ఈ నిందితులకు స్యయంగా తల్లే సహాకరించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో ని లక్ష్మీగూడలో ఈ దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటన చాల ఆలస్యంగా వెలుగుచూసింది.లక్ష్మీగూడలోని కవల పిల్లలు నాలుగో తరగతి చదువుతున్నారు.

twins raped by unknown persons with help of mother

కొంతకాలంగా ఈ కవలలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ నిందితులకు స్వయంగా తల్లే సహాకరిస్తోందని భాదితులు చెప్పారు.

ప్రతిరోజు తమపై అత్యాచారం జరుగుతున్నట్టు స్కూల్లో ఉపాధ్యాయులకు పిల్లలు చెప్పారు. వెంటనే ఉపాధ్యాయుడు ఆ పిల్లలను బాలల సంరక్షణ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+