వాస్తు ఎఫెక్ట్: సచివాలయానికి కెసిఆర్ 3సార్లే, రాజ్భవన్కి పలుమార్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాస్తును బలంగా నమ్ముతారనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన సచివాలయానికి అరుదుగా వస్తున్నారని, అందుకు వాస్తుయే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత నెలలో కెసిఆర్ సచివాలయానికి మూడుసార్లు మాత్రమే వచ్చారు. ఎక్కువ సమయం క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు. అలాకాకుంటే జూబ్లీహిల్స్లోని హెచ్ఆర్డీ కార్యాలయం నుంచి రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వాస్తు బాగాలేదన్న కారణంతోనే కెసిఆర్ క్యాంప్ కార్యాలయంకు అనుబంధంగా ఉన్న పెద్ద భవనాన్ని కూడా వాడటం లేదని తెలుస్తోంది. సచివాలయానికి కెసిఆర్ రాకపోవడం వల్ల పలు ఫైళ్లు పెండింగులో ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు, కెసిఆర్ రాజ్ భవన్ను ఈ ఏడాదిలో ఎక్కువసార్లు సందర్శించారు. ఏడాది కాలంలో పన్నెండుసార్లకు పైనా ఆయన గవర్నర్ నరసింహన్తో రాజ్ భవన్లో భేటీ అయ్యారు. అదే సమయంలో గత నెల వరకు చంద్రబాబ నాయుడు గవర్నర్తో ఐదుసార్లు భేటీ అయ్యారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications