ద్రోహులే వారి పక్కన: తెరాస నేతలపై వేం ఫైర్
శ్రీశైలం ప్రాజెక్టు పూర్ణానంద ఆశ్రమంనందు ఒక పసికందు మృత్యవాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ ఉద్యమ ద్రోహులను పక్కన కూర్చుపెట్టుకున్న మంత్రిపదవులు ఇచ్చిన టీఆర్ఎస్ నాయుకులే తెలంగాణ ద్రోహులని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకునేలా పాలకపక్షంపై పోరాటం చేస్తున్న టీడీపీ పై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్య మాన్ని వ్యతిరేకించినా, వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మల నాగేశ్వర్రావు లాంటివా రిని చేర్చుకున్న టీఆర్ఎస్ పార్టీయే ద్రోహల పార్టీ అన్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications