వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష కేసు: కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థుల ధర్నా, ఎందుకంటే?

కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గురువారంనాడు ఆందోళన చేశారు. బ్యూటీషీయన్ శిరీష , ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల విషయంలో పోలీసులు కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గురువారంనాడు ఆందోళన చేశారు. బ్యూటీషీయన్ శిరీష , ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల విషయంలో పోలీసులు కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న రోజునే గ్రామస్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. అంతేకాదు ఎస్ఐ పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారనే నెపంతో ఓ మీడియా వాహనంపై దాడికి దిగారు.

villagers protests in front of Kukunoorpally police station

ఎస్ఐ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆనాడు ఆరోపించారు. మరోవైపు ఇవాళ కూడ గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

బ్యూటీషీయన్ శిరీష కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ కు వెళ్ళలేదని గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 1వ, తేది నుండి సీసీటీవి పుటేజీ లభించకపోవడం కూడ పోలీసులకు ఇబ్బందిగా మారింది. హార్డ్ డిస్క్ నుండి సీసీటీవి డేటా ను రికవరీ చేసేందుకు ఐటీ నీపుణుల సహయం తీసుకొంటున్నారు పోలీసులు.

English summary
villagers protest in front of Kukunoorpally police station on Thursday. They were alleged that police wrong investigation in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X