శ్రుతిపై రేప్ జరగలేదు: వరవరరావుపై ఎస్పీ మండిపాటు
వరంగల్: వరంగల్ ఎదురుకాల్పుల ఘటనపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేతల వ్యాఖ్యలను వరంగల్ జిల్లా రూరల్ ఎస్పీ అంబర్కిశోర్ ఝూ ఖండించారు. అసత్యాలు, వక్రీకరణలతో విరసం నైజం బయటపడిందని ఆయన శుక్రవారంనాడు విమర్శించారు.
ఎదురుకాల్పులపై విరసం నేత వరవరరావు చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని ఆయన అన్నారు. మొదట కాల్పులు జరిపింది మావోయిస్టులేనని, ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని ఆయన స్పష్టం చేశారు.

మావోయిస్టు శ్రుతిపై అత్యాచారం గానీ వేధింపులు గానీ జరగలేదని ఆయన చెప్పారు జాతీయ మానవహక్కుల కమిషన్ నిబంధనల మేరకే శవ పరీక్ష జరిపామని వెల్లడించారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని ఎస్పీ కోరారు.
మావోయిస్టు శ్రుతిపై అత్యాచారం చేశారని, తీవ్రంగా వేధించారని, ఆమె ఒంటిపై గాయాలున్నాయని విరసం నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ నేత సీతక్క ఆరోపించిన విషయం తెలిసిందే.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications