'రేవంత్ను పొలిట్బ్యూరోకు పిలవలేదు, వివరణ కోసం చూస్తున్నాం'
హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ చెప్పిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై రేవంత్ వివరణ కోసం తాము ఎదురుచూస్తున్నామని రేవూరి ప్రకాష్రెడ్డి చెప్పారు.
Recommended Video

ఆదివారం నాడు జరిగిన తెలంగాణ టిడిపి పొలిట్బ్యూరో సమావేశానికి రేవంత్ను పిలవలేదని రేవూరి ప్రకాష్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డి చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై రేవంత్రెడ్డి ఏ రకమైన వివరణ ఇస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని రేవూరి ప్రకాష్రెడ్డి చెప్పారు.

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాల నుంచి రాగానే రేవంత్ విషయంలో క్లారిటీ వస్తుందని రేవూరి తెలిపారు. కాంగ్రెస్కు మొదట్నించీ తప్పుడు ప్రచారాలతో పార్టీలను దెబ్బతీయడం అలవాటేనని రేవూరి ప్రకాష్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications