బిడ్డ అనారోగ్యంపై మనస్తాపం, అపార్టుమెంట్ పైనుంచి దూకి తల్లీకూతురు ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని చందానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లీ, కూతురు తాము నివసిస్తున్న అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు చాలా చిన్న పాప. దీంతో కూతురుతో పాటు తల్లి కిందకు దూకిందని తెలుస్తోంది.
చందానగర్లోని బీజేఆర్ ఎన్క్లేవ్లోని ఓ అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి స్వాతి తన కూతురు శాన్వితో పాటు ఆ అఘాయిత్యానికి పాల్పడింది. చిన్నారి శాన్వి ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది.

కూతురు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆందోళనకు, ఆవేదనకు గురైన స్వాతి తన బిడ్డతో పాటు ఇలా చేసిందని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications