తెలంగాణ కోసం నల్గొండ ఎన్నారైల పిలుపు

ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా నిర్ణయం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేసారు. అదేవిధంగా నల్గొండ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రులు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి అఖిలపక్ష జెఎసి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించడం పట్ల ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేసారు. తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందర్నీ అభినందించారు. సాధారణంగా అధికారం కోసం ఎవరితీరు వారిదే అన్నట్లు ఉండే నేతలు తెలంగాణ ఉద్యమంలో ఒక్కతాటిపై నడవడం పట్ల ఎన్నారైలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. అదేవిధంగా రాజకీయ నేతలు, విద్యార్దులు, ఇతర ఉద్యమకారులు సంఘటితమై ఆంధ్ర ప్రాంత నేతల ధన ప్రాభల్య రాజకీయాలను అడ్డుకోవాలని వారు సూచించారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు సమైక్యంగా ఉద్యమంలో ముందుకు సాగుతూ న్యాయమైన తెలంగాణ సాధనకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఎన్నారై ప్రముఖులు ఆకాంక్ష వ్యక్తం చేసారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications