బ్రిటన్ వీసాలకు వారం రోజులు సెలవు

అన్ని బ్రిటిష్ హైకమిషన్లు, రాయబార కార్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం చేయడంలో భాగంగా దక్షిణ భారత దేశంలోని వీసా దరఖాస్తు కేంద్రాలను మూసివేస్తున్నట్లు చెన్నైలోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ తన ప్రకటనలో వివరించింది. ఈ కేంద్రాలు మళ్ళీ ఏప్రిల్ 6వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తాయి.
ఏప్రిల్ నెలలో యునైటెడ్ కింగ్ డమ్ సందర్శించాలనుకునే వారు తమ తమ వీసా దరఖాస్తులను హైదరాబాద్, కోచి, బెంగళూరు కేంద్రాల్లో మార్చి 30వ తేదీలోగా, చెన్నై కేంద్రంలో 31 లోగా సమర్పించుకోవాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ స్పష్టం చేసింది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications