వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏచూరికి ప్రవాసాంధ్రుల అభినందన
సెజ్ల వల్ల సామాన్యుడు ఏవిధంగా నష్టపోతున్నాడో సీతారాం వివరించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రవాసులు మాతృదేశంతో మరింత అనుబంధాన్ని కలిగి ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, మహేష్, జానికి రావు, స్టాన్లీ రెడ్డి, చినబాబు రెడ్డి, ప్రదీప్, రాఘవరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రాంసూర్యరెడ్డి, హరినాధ్, సురేష్రెడ్డి, మోహన్, సుభోద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Story first published: Thursday, April 8, 2010, 15:17 [IST]