పాక్లో భగవద్గీతపై క్విజ్

పాకిస్థాన్ హిందూ సేవ (పిహెచ్ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఇక్కడి సాంక్టా మరియా పాఠశాలలో శనివారం ఈ పోటీని నిర్వహించింది. అనంతరం పిహెచ్ఎస్ అధ్యక్షుడు సంజేష్ మాట్లాడారు. పిల్లలకు మొదట భగవద్గీతను బోధించామని, ఆ తర్వాత దాని గురించి పలు ప్రశ్నలడిగామని, దీని వల్ల వారికి మన హిందూ సంస్కృతి, పవిత్ర గ్రంథాల గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఏర్పాట్లలోనూ వారు పాలు పంచుకున్నారని తెలిపారు. ఈ విజయంతో.. మరిన్ని పోటీలు నిర్వహించాలనే ఆలోచన తమకు వచ్చిందన్నారు. పాకిస్థాన్లో హిందువులున్న ప్రతీ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని పిహెచ్ఎస్ ప్రతినిధి సంజయ్ చెప్పారు. ఈ క్విజ్ కార్యాక్రమంలో పాఠశాలకు చెందిన పలువురు బాలురు, బాలికలు పాల్గొన్నారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications