కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికా ప్రమాదంలో ఆంధ్ర టెక్కీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA Flag
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు మరణించాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పాకాల శ్రీధర్ రెడ్డి (45) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అమెరికాలో మరణించినట్లు స్వస్థలానికి సమాచారం అందింది. అతను అన్నారం గ్రామ సర్పంచి పాకాల నరసింహారెడ్డి కుమారుడు.

పాకాల శ్రీధర్ రెడ్డి గత 12 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఆయన భార్య లక్ష్మి, కూతురు కూడా అక్కడే ఉంటున్నారు. ఈ నెల 27వ తేదీన కార్యాలయానికి వెళ్తుండగా శ్రీధర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. అతని సహచరులు సమాచారాన్ని ఇక్కడికి చేరవేశారు.

English summary
A software engineer from Karimnagar district Pakala Sridhar Reddy has deid in USA in a road accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X