చికాగోలో తెలుగు సాహిత్యం
2007 డిశంబరు 29 శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీ మీటింగ్ హాల్ లో
సాహితీ సమావేశం జరుగుతుందని చికాగో సాహితీ మిత్రులు కార్యదర్శి శారద మెట్టుపల్లి చెప్పారు. ఆసక్తి వున్నా వారు తమకు నచ్చిన తెలుగు కథ ,కవిత,వ్యాసం మరేఇతర సాహిత్యపరమైన విషయాన్నైనా అందరితో పంచుకోవచ్చు. కొత్త పుస్తకాలను పరిచయం చేయవచ్చు. స్వీయ రచన ను వినిపించవచ్చు. తెలుగు సాహిత్యం పట్ల ప్రేమ, అభిమానం ఉన్న వాళ్లు చికాగో సాహితి మిత్రులతో కలసి పనిచేయవచ్చు, సలహాలు ఇవ్వొచ్చు. ఈ సమావేశానికి రావలసిందిగా అందరిని ఆహ్వానిస్తున్నామని శారద మెట్టుపల్లి తెలిపారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications