ఈ విస్తరణ ఏమిటి బాబూ?

శ్రీదేవి తల్లి 1996లో మరణించగా ఆ ఆస్పత్రి వారునష్టపరిహారం కింద అక్షరాలా 7.10 కోట్ల రూపాయలుచెల్లించారు. ఈ మొత్తంలో తమకు సమాన వాటా రావాలంటూ శ్రీదేవి సోదరితో పాటు మరో మహిళ కూడా దావా వేశారు. ఈ కేసు కొన్నేళ్ళుగా మద్రాసుహైకోర్టులో నడిచింది. నష్టపరిహారంపంపకంపై శ్రీదేవి భర్త బోనీకపూర్‌, అమె సోదరి శ్రీలత హైకోర్టులో అంగీకార పత్రాన్ని సమర్పించడంతో కేసు పరిష్కారం అయింది. కోర్టు జారీ చేసిన డిక్రీ ప్రకారం నష్టపరిహారం మొత్తంలో 2 కోట్లు శ్రీలతకు, 50 లక్షలు సూర్యలక్ష్మి అనే మహిళకు ఇస్తారు. మిగిలిన 4.7 కోట్లరూపాయలు శ్రీదేవి తీసుకుంటారు.

  • కేంద్రంపై చంద్ర నిప్పులు!
  • నాగార్జున భవితకు అమల డైరెక్షన్‌
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+