కేంద్రమంత్రి పదవిపై కన్ను!

తమకొచ్చే ఐదారు స్ధానాలతో తనకు కేంద్రమంత్రి పదవి వచ్చేలా చూసుకోవాలని అల్లు అరవింద్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆరేడు స్ధానాలు వస్తాయని భావిస్తున్న టీఅర్ ఎస్ ఎన్డీయేకు మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో సహాయ మంత్రి కాకుండా కేబినెట్ మంత్రి పదవి చేపట్టాలని అరవింద్ ఉవ్విళ్ళూరుతున్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టినా నిర్మాతగా కొనసాగాలని అరవింద్ ఆకాంక్ష. బినామీలను పెట్టి సినిమా నిర్మాణరంగంలో ఆయన కొనసాగవచ్చు.
ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ పుణె వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీలో అల్లు అరవింద్ డామినేషన్ ఎక్కువ కావడం పవన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు. కానీ ఏమైనా అంటే అన్నయ్య బాధపడతాడేమోనని ఆయన తనలో తానే మధన పడుతున్నారు. ఆయన ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు హైదరాబాద్ కు తిరిగి వస్తారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన నాగబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజారాజ్యం తరఫున అల్లు అరవిందే చక్రం తిప్పనున్నారు.
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications