కెసీఆర్ జాతకాల పిచ్చి

గ్రహచారం బాగుండనప్పుడు తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయని ఆ జ్యోతిష పండితుడు హెచ్చరించారట. పోలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కార్యక్రమాల అమలు కమిటీలను ప్రకటిస్తామని చెప్పినా కాలం బాగుండనందువల్లనే వాయిదా వేసుకున్నారట. ఆ జ్యోతిషుడు చెప్పిన ప్రకారమే చంద్రశేఖర్, రవీంద్రనాయక్ వంటి అసమ్మతి నేతలు తిరిగి వచ్చారట. దీనితో ఆయనపై కెసి ఆర్ గురి పెరిగినట్టు తెలుస్తోంది.
ఈమధ్య చంద్రశేఖరరావు విజయశాంతితో తప్ప మరెవరితోనూ సన్నిహితంగా ఉండడం లేదని, ఆమెతో తప్ప మరెవరితో సన్నిహితంగా ఉండడం లేదని చెబుతున్నారు. చూద్దాం, 23 తర్వాత చంద్రశేఖరరావు ఎటువంటి సంచలన సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారో!
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications