రోజా బేరాలు

కరుణాకర్ రెడ్డికి, రోజా సోదరుడికి మధ్య మంచి సంబంధాలున్నాయి. రోజా సోదరుడు కూడా గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చేరాలంటూ రోజా పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా రోజా కాంగ్రెసులో చేరే అవకాశం ఉంది. రోజా తెలుగుదేశంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు తగిన గుర్తింపు, క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఆమె పలు ఆందోళనలు చేపట్టారు. పదునైన వాగ్ధాటితో ఆకట్టుకునే గుణం ఆమెకు కలిసి వచ్చిన అంశం. అందుకే రాజశేఖర రెడ్డి పట్టుబట్టి ఆమెను కాంగ్రెసులోకి తీసుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాను కాంగ్రెసులో చేరబోనని, తాను కాంగ్రెసులోకి వెళ్లడానికి రాయబారాలు నడుపుతున్నట్లు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పారో తనకు అర్థం కావడం లేదని రోజా గతంలో అన్నారు. తను తగిన హామీలు పొందడానికే ఈ వ్యూహాన్ని ఆమె ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. తనకు తగిన హామీలు రావడంతో ఆమె కాంగ్రెసులో చేరడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications