ఎదురులేని వైఎస్

"70 ఏళ్ళు దాటిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఉండవు" అని రాజశేఖరరెడ్డి ఇటీవల ప్రకటించినప్పటి నుంచి ఈ వృద్ధ సింహాలు రాజశేఖరరెడ్డి అంటే భయపడి చస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఎంఎస్, పురుషోత్తమరావు, వెంకటస్వామి వంటి వారు వైఎస్ ప్రకటనతో భయపడినా కాళ్ళ బేరానికి రాలేదు. కాళ్ళ బేరానికి వచ్చినవాడు ఒక్క రోశయ్యే. ఈసారి చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుస్తానన్న ఆశ ఆయనకు ఏ కోశాన లేదు. అందువల్ల వైఎస్ తోక పట్టుకుంటే ఈసారి రాజ్యసభకు వెళ్ళవచ్చన్న ఆశ ఈ రాజకీయ శ్రేష్టుడికి పట్టుకున్నట్టుంది.
తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల వత్తిడిని తట్టుకుని కాంగ్రెస్ హై కమాండ్ వద్ద తనదే పై చేయి అని చాటుకున్న వైఎస్ 294 స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను, అన్నిటిలోనూ తన సొంత మనుషులను నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధించకపోయినా కనీసం వంద మంది తన సొంత ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కూర్చోవాలన్న పట్టుదల వైఎస్ లో కనిపిస్తోంది. వైఎస్ అంటే ఇప్పుడు అధిష్టాన వర్గానికి కూడా పెద్ద దడ ఉంది. ఈ కీలక సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పోవడం పార్టీ శ్రేయస్సుకు మంచిది కాదన్న అభిప్రాయంతో అధిష్టాన వర్గం ఉంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications