భాను బినామీగా యాంకర్ శ్వేతారెడ్డి

హైదరాబాదులోని స్కిన్ టచ్ అనే సంస్థలో శ్వేతారెడ్డి పేర భాను కిరణ్ నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు వార్త ప్రసారమైంది. అలాగే, హైదరాబాదులోని ఫిల్మ్ నగర్లోనూ శ్వేతారెడ్డి పేర భాను పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఓ సినీ నిర్మాత ద్వారా భాను కిరణ్ శ్వేతా రెడ్డికి పరిచయమైనట్లు తెలుస్తోంది. ఆ పరిచయం ఆమె పేరు మీద భాను కిరణ్ పెట్టుబడులు పెట్టేదాకా ముదిరినట్లు చెబుతున్నారు. అయితే, తనను పరిచయం చేసిన నిర్మాతనే భాను ద్వారా శ్వేతారెడ్డి చావచితకకొట్టించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ఎన్నారై మహిళ భూమిని టీవీ యాంకర్ పేర రిజిస్ట్రేషన్ చేయించడానికి భాను గ్యాంగ్ ప్రయత్నించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భాను కిరణ్ భూదందాలపై పోలీసులు విస్తృతంగా సమాచారం సేకరిస్తున్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications