పేలుళ్లు: అడుగడుగున కెమెరా కళ్లు

ఇక నుండి బహుళ అంతస్తుల యజమానులూ సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందే. జంట పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దిల్సుఖ్నగర్ పేలుళ్లపై శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. నగరం మొత్తం నిఘా పెడతామని చెప్పారు.
ఆరు నెలల్లోనే ఈ పని పూర్తవుతుందని చెప్పారు. బహుళ అంతస్థుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చట్టం తీసుకు రానున్నారు. మునిసిపాలిటీ, పోలీసు శాఖ సమన్వయంతో ఇప్పటికే ఉన్న పెద్ద భవనాల యజమానులకు నోటీసులిచ్చి కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. సిసి కెమెరాలు నగరంలో విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. సినిమా థియేటర్లు, మాల్స్లు, ఆసుపత్రులు, భవన సముదాయాల్లో సిసి కెమెరాలు ఇక నుండి తప్పనిసరి చేయనున్నారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications